John - యోహాను సువార్త 6 | View All

1. అటుతరువాత యేసు తిబెరియ సముద్రము, అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్లెను.

1. അനന്തരം യേശു തിബെര്യ്യാസ് എന്ന ഗലീലക്കടലിന്റെ അക്കരെക്കു പോയി.

2. రోగుల యెడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహు జనులు ఆయనను వెంబడించిరి.

2. അവന് രോഗികളില് ചെയ്യുന്ന അടയാളങ്ങളെ കണ്ടിട്ടു ഒരു വലിയ പുരുഷാരം അവന്റെ പിന്നാലെ ചെന്നു.

3. యేసు కొండయెక్కి అక్కడ తన శిష్యులతో కూడ కూర్చుండెను.

3. യേശു മലയില് കയറി ശിഷ്യന്മാരോടുകൂടെ അവിടെ ഇരുന്നു.

4. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను.

4. യെഹൂദന്മാരുടെ പെസഹ പെരുന്നാള് അടുത്തിരുന്നു.

5. కాబట్టి యేసు కన్నులెత్తి బహు జనులు తనయొద్దకు వచ్చుట చూచివీరు భుజించుటకు ఎక్కడనుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పు నడిగెను గాని

5. യേശു വലിയൊരു പുരുഷാരം തന്റെ അടുക്കല് വരുന്നതു കണ്ടിട്ടു ഫിലിപ്പൊസിനോടുഇവര്ക്കും തിന്നുവാന് നാം എവിടെ നിന്നു അപ്പം വാങ്ങും എന്നു ചോദിച്ചു.

6. యేమి చేయనై యుండెనో తానే యెరిగి యుండి అతనిని పరీక్షించుటకు ఆలాగడిగెను.

6. ഇതു അവനെ പരീക്ഷിപ്പാനത്രേ ചോദിച്ചതു; താന് എന്തു ചെയ്വാന് പോകുന്നു എന്നു താന് അറിഞ്ഞിരുന്നു.

7. అందుకు ఫిలిప్పువారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను రెండువందల దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను.

7. ഫിലിപ്പൊസ് അവനോടുഔരോരുത്തന്നു അല്പമല്പം ലഭിക്കേണ്ടതിന്നു ഇരുനൂറു പണത്തിന്നു അപ്പം മതിയാകയില്ല എന്നു ഉത്തരം പറഞ്ഞു.

8. ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ

8. ശിഷ്യന്മാരില് ഒരുത്തനായി ശിമോന് പത്രൊസിന്റെ സഹോദരനായ അന്ത്രെയാസ് അവനോടു

9. ఇక్కడ ఉన్న యొక చిన్న వానియొద్ద అయిదు యవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి గాని, యింత మందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా

9. ഇവിടെ ഒരു ബാലകന് ഉണ്ടു; അവന്റെ പക്കല് അഞ്ചു യവത്തപ്പവും രണ്ടു മീനും ഉണ്ടു; എങ്കിലും ഇത്രപേര്ക്കും അതു എന്തുള്ളു എന്നു പറഞ്ഞു.

10. యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాల పచ్చికయుండెను గనుక లెక్కకు ఇంచుమించు అయిదువేలమంది పురుషులు కూర్చుండిరి.

10. ആളുകളെ ഇരുത്തുവിന് എന്നു യേശു പറഞ്ഞു. ആ സ്ഥലത്തു വളരെ പുല്ലുണ്ടായിരുന്നു; അയ്യായിരത്തോളം പുരുഷന്മാര് ഇരുന്നു.

11. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞ తాస్తుతులు చెల్లించి కూర్చున్నవారికి వడ్డించెను. ఆలాగున చేపలుకూడ వారికిష్టమైనంత మట్టుకు వడ్డించెను;

11. പിന്നെ യേശു അപ്പം എടുത്തു വാഴ്ത്തി, ഇരുന്നവര്ക്കും പങ്കിട്ടുകൊടുത്തു; അങ്ങനെ തന്നേ മീനും വേണ്ടുന്നേടത്തോളം കൊടുത്തു.

12. వారు తృప్తిగా తినిన తరువాత ఏమియు నష్టపడకుండ మిగిలిన ముక్కలు పోగుచేయుడని తన శిష్యులతో చెప్పెను.

12. അവര്ക്കും തൃപ്തിയായശേഷം അവന് ശിഷ്യന്മാരോടുശേഷിച്ച കഷണം ഒന്നും നഷ്ടമാക്കാതെ ശേഖരിപ്പിന് എന്നു പറഞ്ഞു.

13. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన అయిదు యవల రొట్టెల ముక్కలు పోగుచేసి పండ్రెండు గంపలు నింపిరి.

13. അഞ്ചു യവത്തപ്പത്തില് തിന്നു ശേഷിച്ച കഷണം അവര് ശേഖരിച്ചു പന്ത്രണ്ടു കൊട്ട നിറച്ചെടുത്തു.

14. ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియను చూచినిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి.
ద్వితీయోపదేశకాండము 18:15, ద్వితీయోపదేశకాండము 18:18

14. അവന് ചെയ്ത അടയാളം ആളുകള് കണ്ടിട്ടുലോകത്തിലേക്കു വരുവാനുള്ള പ്രവാചകന് ഇവന് ആകുന്നു സത്യം എന്നു പറഞ്ഞു.

15. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోవుచున్నారని యేసు ఎరిగి, మరల కొండకు ఒంటరిగా వెళ్లెను.

15. അവര് വന്നു തന്നെ പിടിച്ചു രാജാവാക്കുവാന് ഭാവിക്കുന്നു എന്നു യേശു അറിഞ്ഞിട്ടു പിന്നെയും തനിച്ചു മലയിലേക്കു വാങ്ങിപ്പോയി.

16. సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రము నొద్దకు వెళ్లి దోనె యెక్కి సముద్రపు టద్దరినున్న కపెర్నహూమునకు పోవుచుండిరి.

16. സന്ധ്യയായപ്പോള് ശിഷ്യന്മാര് കടല്പുറത്തേക്കു ഇറങ്ങി

17. అంతలో చీక టాయెను గాని యేసు వారియొద్దకు ఇంకను రాలేదు.

17. പടകുകയറി കടലക്കരെ കഫര്ന്നഹൂമിലേക്കു യാത്രയായി; ഇരുട്ടായശേഷവും യേശു അവരുടെ അടുക്കല് വന്നിരുന്നില്ല.

18. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను.

18. കൊടുങ്കാറ്റു അടിക്കയാല് കടല് കോപിച്ചു.

19. వారు ఇంచుమించు రెండు కోసుల దూరము దోనెను నడిపించిన తరువాత, యేసు సముద్రముమీద నడుచుచు తమ దోనెదగ్గరకు వచ్చుట చూచి భయపడిరి;

19. അവര് നാലു അഞ്ചു നാഴിക ദൂരത്തോളം വലിച്ചശേഷം യേശു കടലിന്മേല് നടന്നു പടകിനോടു സമീപിക്കുന്നതു കണ്ടു പേടിച്ചു.

20. అయితే ఆయన నేనే, భయపడకుడని వారితో చెప్పెను.

20. അവന് അവരോടുഞാന് ആകുന്നു; പേടിക്കേണ്ടാ എന്നു പറഞ്ഞു.

21. కనుక ఆయనను దోనెమీద ఎక్కించుకొనుటకు వారిష్టపడిరి. వెంటనే ఆ దోనె వారు వెళ్లుచున్న ప్రదేశమునకు చేరెను.

21. അവര് അവനെ പടകില് കയറ്റുവാന് ഇച്ഛിച്ചു; ഉടനെ പടകു അവര് പോകുന്ന ദേശത്തു എത്തിപ്പോയി.

22. మరునాడు సముద్రపుటద్దరిని నిలిచియున్న జన సమూహము వచ్చి చూడగా, ఒక చిన్న దోనె తప్ప అక్కడ మరియొకటి లేదనియు, యేసు తన శిష్యులతో కూడ దోనె ఎక్కలేదు గాని ఆయన శిష్యులు మాత్రమే వెళ్లిరనియు తెలిసికొనిరి.

22. പിറ്റെന്നാള് കടല്ക്കരെ നിന്ന പുരുഷാരം ഒരു പടകല്ലാതെ അവിടെ വേറെ ഇല്ലായിരുന്നു എന്നും, യേശു ശിഷ്യന്മാരോടുകൂടെ പടകില് കയറാതെ ശിഷ്യന്മാര് മാത്രം പോയിരുന്നു എന്നും ഗ്രഹിച്ചു.

23. అయితే ప్రభువు కృతజ్ఞతా స్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటు నకు దగ్గరనున్న తిబెరియనుండి వేరే చిన్న దోనెలు వచ్చెను.

23. എന്നാല് കര്ത്താവു വാഴ്ത്തീട്ടു അവര് അപ്പം തിന്ന സ്ഥലത്തിന്നരികെ തിബെര്യ്യാസില്നിന്നു ചെറുപടകുകള് എത്തിയിരുന്നു.

24. కాబట్టి యేసును ఆయన శిష్యులును అక్కడ లేకపోవుట జనసమూహము చూచి నప్పుడు వారా చిన్న దోనెలెక్కి యేసును వెదకుచు కపెర్నహూమునకు వచ్చిరి.

24. യേശു അവിടെ ഇല്ല ശിഷ്യന്മാരും ഇല്ല എന്നു പുരുഷാരം കണ്ടപ്പോള് തങ്ങളും പടകു കയറി യേശുവിനെ തിരഞ്ഞു കഫര്ന്നഹൂമില് എത്തി.

25. సముద్రపుటద్దరిని ఆయనను కనుగొని బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా

25. കടലക്കരെ അവനെ കണ്ടെത്തിയപ്പോള്റബ്ബീ, നീ എപ്പോള് ഇവിടെ വന്നു എന്നു ചോദിച്ചു. അതിന്നുയേശു

26. యేసు మీరు సూచనలను చూచుటవలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుటవలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

26. ആമേന് , ആമേന് , ഞാന് നിങ്ങളോടു പറയുന്നുനിങ്ങള് അടയാളം കണ്ടതുകൊണ്ടല്ല, അപ്പം തിന്നു തൃപ്തരായതുകൊണ്ടത്രേ എന്നെ അന്വേഷിക്കുന്നതു.

27. క్షయమైన ఆహారముకొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగ జేయు అక్షయమైన ఆహారముకొరకే కష్టపడుడి; మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును, ఇందుకై తండ్రియైన దేవుడు ఆయనకు ముద్రవేసియున్నాడని చెప్పెను.

27. നശിച്ചുപോകുന്ന ആഹാരത്തിന്നായിട്ടല്ല, നിത്യജീവങ്കലേക്കു നിലനിലക്കുന്ന ആഹാരത്തിന്നായിട്ടു തന്നേ പ്രവര്ത്തിപ്പിന് ; അതു മനുഷ്യ പുത്രന് നിങ്ങള്ക്കു തരും. അവനെ പിതാവായ ദൈവം മുദ്രയിട്ടിരിക്കുന്നു എന്നു ഉത്തരം പറഞ്ഞു.

28. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయ వలెనని ఆయనను అడుగగా

28. അവര് അവനോടു ദൈവത്തിന്നു പ്രസാദമുള്ള പ്രവൃത്തികളെ പ്രവര്ത്തിക്കേണ്ടതിന്നു ഞങ്ങള് എന്തു ചെയ്യേണം എന്നു ചോദിച്ചു.

29. యేసు ఆయన పంపిన వానియందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియయని వారితో చెప్పెను.

29. യേശു അവരോടുദൈവത്തിന്നു പ്രസാദമുള്ള പ്രവൃത്തി അവന് അയച്ചവനില് നിങ്ങള് വിശ്വസിക്കുന്നതത്രേ എന്നു ഉത്തരം പറഞ്ഞു.

30. వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు? ఏమి జరిగించుచున్నావు?

30. അവര് അവനോടുഞങ്ങള് കണ്ടു നിന്നെ വിശ്വസിക്കേണ്ടതിന്നു നീ എന്തു അടയാളം ചെയ്യുന്നു? എന്തു പ്രവര്ത്തിക്കുന്നു?

31. భుజించు టకు పరలోకమునుండి ఆయన ఆహారము వారికి అను గ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి.
నిర్గమకాండము 16:4-15, సంఖ్యాకాండము 11:7-9, Neh-h 9 15:1, కీర్తనల గ్రంథము 78:24, కీర్తనల గ్రంథము 105:40

31. നമ്മുടെ പിതാക്കന്മാര് മരുഭൂമിയില് മന്നാ തിന്നു; അവര്ക്കും തിന്നുവാന് സ്വര്ഗ്ഗത്തില് നിന്നു അപ്പം കൊടുത്തു എന്നു എഴുതിയിരിക്കുന്നുവല്ലോ എന്നു പറഞ്ഞു.

32. కాబట్టి యేసు పరలోకమునుండి వచ్చు ఆహారము మోషే మీకియ్యలేదు, నా తండ్రియే పరలోకమునుండి వచ్చు నిజమైన ఆహారము మీకను గ్రహించుచున్నాడు.

32. യേശു അവരോടുആമേന് , ആമേന് , ഞാന് നിങ്ങളോടു പറയുന്നുസ്വര്ഗ്ഗത്തില്നിന്നുള്ള അപ്പം മോശെയല്ല നിങ്ങള്ക്കു തന്നതു, എന്റെ പിതാവത്രേ സ്വര്ഗ്ഗത്തില്നിന്നുള്ള സാക്ഷാല് അപ്പം നിങ്ങള്ക്കു തരുന്നതു.

33. పరలోకమునుండి దిగి వచ్చి, లోకమునకు జీవము నిచ్చునది దేవుడనుగ్రహించు ఆహారమై యున్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను.

33. ദൈവത്തിന്റെ അപ്പമോ സ്വര്ഗ്ഗത്തില്നിന്നു ഇറങ്ങിവന്നു ലോകത്തിന്നു ജീവനെ കൊടുക്കുന്നതു ആകുന്നു എന്നു പറഞ്ഞു.

34. కావున వారు ప్రభువా, యీ ఆహారము ఎల్లప్పుడును మాకు అనుగ్రహించు మనిరి.

34. അവര് അവനോടുകര്ത്താവേ, ഈ അപ്പം എപ്പോഴും ഞങ്ങള്ക്കു തരേണമേ എന്നു പറഞ്ഞു.

35. అందుకు యేసు వారితో ఇట్లనెను జీవాహారము నేనే; నాయొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు,

35. യേശു അവരോടുപറഞ്ഞതുഞാന് ജീവന്റെ അപ്പം ആകുന്നു; എന്റെ അടുക്കല് വരുന്നവന്നു വിശക്കയില്ല; എന്നില് വിശ്വസിക്കുന്നവന്നു ഒരു നാളും ദാഹിക്കയുമില്ല.

36. నాయందు విశ్వాసముంచు వాడు ఎప్పుడును దప్పిగొనడు.

36. എന്നാല് നിങ്ങള് എന്നെ കണ്ടിട്ടും വിശ്വസിക്കുന്നില്ല എന്നു ഞാന് നിങ്ങളോടു പറഞ്ഞുവല്ലോ.

37. మీరు నన్ను చూచి యుండియు విశ్వసింపక యున్నారని మీతో చెప్పితిని.

37. പിതാവു എനിക്കു തരുന്നതു ഒക്കെയും എന്റെ അടുക്കല് വരും; എന്റെ അടുക്കല് വരുന്നവനെ ഞാന് ഒരുനാളും തള്ളിക്കളകയില്ല.

38. తండ్రి నాకు అనుగ్రహించు వారందరును నాయొద్దకు వత్తురు; నాయొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను.

38. ഞാന് എന്റെ ഇഷ്ടമല്ല, എന്നെ അയച്ചവന്റെ ഇഷ്ടമത്രേ ചെയ്വാന് സ്വര്ഗ്ഗത്തില്നിന്നു ഇറങ്ങിവന്നിരിക്കുന്നതു.

39. నా యిష్టమును నెరవేర్చు కొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగి వచ్చితిని.

39. അവന് എനിക്കു തന്നതില് ഒന്നും ഞാന് കളയാതെ എല്ലാം ഒടുക്കത്തെ നാളില് ഉയിര്ത്തെഴുന്നേല്പിക്കേണം എന്നാകുന്നു എന്നെ അയച്ചവന്റെ ഇഷ്ടം.

40. ఆయన నాకు అనుగ్రహించిన దాని యంతటిలో నేనే మియు పోగొట్టుకొనక, అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపినవాని చిత్తమైయున్నది.

40. പുത്രനെ നോക്കിക്കൊണ്ടു അവനില് വിശ്വസിക്കുന്ന ഏവന്നും നിത്യജീവന് ഉണ്ടാകേണമെന്നാകുന്നു എന്റെ പിതാവിന്റെ ഇഷ്ടം; ഞാന് അവനെ ഒടുക്കത്തെ നാളില് ഉയിര്ത്തെഴുന്നേല്പിക്കും.

41. కుమారుని చూచి ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము; అంత్యదినమున నేను వానిని లేపుదును.

41. ഞാന് സ്വര്ഗ്ഗത്തില്നിന്നു ഇറങ്ങിവന്ന അപ്പം എന്നു അവന് പറഞ്ഞതിനാല് യെഹൂദന്മാര് അവനെക്കുറിച്ചു പിറുപിറുത്തു

42. కాబట్టి నేను పరలోకమునుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయననుగూర్చి సణుగుకొనుచు ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా?

42. ഇവന് യോസേഫിന്റെ പുത്രനായ യേശു അല്ലയോ? അവന്റെ അപ്പനെയും അമ്മയെയും നാം അറിയുന്നുവല്ലോ; പിന്നെ ഞാന് സ്വര്ഗ്ഗത്തില്നിന്നു ഇറങ്ങിവന്നു എന്നു അവന് പറയുന്നതു എങ്ങനെ എന്നു അവര് പറഞ്ഞു.

43. ఈయన తలిదండ్రులను మన మెరుగుదుము గదా? నేను పరలోకమునుండి దిగి వచ్చి యున్నానని ఈయన ఏలాగు చెప్పుచున్నాడనిరి.

43. യേശു അവരോടു ഉത്തരം പറഞ്ഞതുനിങ്ങള് തമ്മില് പിറുപിറുക്കേണ്ടാ;

44. అందుకు యేసుమీలో మీరు సణుగుకొనకుడి;

44. എന്നെ അയച്ച പിതാവു ആകര്ഷിച്ചിട്ടില്ലാതെ ആര്ക്കും എന്റെ അടുക്കല് വരുവാന് കഴികയില്ല; ഞാന് ഒടുക്കത്തെ നാളില് അവനെ ഉയിര്ത്തെഴുന്നേല്പിക്കും.

45. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు; అంత్యదినమున నేను వానిని లేపుదును.
యెషయా 54:13

45. എല്ലാവരും ദൈവത്താല് ഉപദേശിക്കപ്പെട്ടവര് ആകും എന്നു പ്രവാചകപുസ്തകങ്ങളില് എഴുതിയിരിക്കുന്നു. പിതാവിനോടു കേട്ടുപഠിച്ചവന് എല്ലാം എന്റെ അടുക്കല് വരും.

46. వారందరును దేవునిచేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడియున్నది గనుక తండ్రివలన విని నేర్చుకొనిన ప్రతివాడును నాయొద్దకు వచ్చును.

46. പിതാവിനെ ആരെങ്കിലും കണ്ടിട്ടുണ്ടു എന്നല്ല, ദൈവത്തിന്റെ അടുക്കല് നിന്നു വന്നവന് മാത്രമേ പിതാവിനെ കണ്ടിട്ടുള്ള.

47. దేవుని యొద్దనుండి వచ్చినవాడు తప్ప మరి యెవడును తండ్రిని చూచియుండలేదు; ఈయనే తండ్రిని చూచి యున్న వాడు.

47. ആമേന് , ആമേന് , ഞാന് നിങ്ങളൊടു പറയുന്നുവിശ്വസിക്കുന്നവന്നു നിത്യജീവന് ഉണ്ടു.

48. విశ్వసించువాడే నిత్యజీవము గలవాడు. జీవాహారము నేనే.

48. ഞാന് ജീവന്റെ അപ്പം ആകുന്നു.

49. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి.

49. നിങ്ങളുടെ പിതാക്കന്മാര് മരുഭൂമിയില് മന്നാ തിന്നിട്ടും മരിച്ചുവല്ലോ.

50. దీనిని తినువాడు చావ కుండునట్లు పరలోకమునుండి దిగివచ్చిన ఆహార మిదే.

50. ഇതോ തിന്നുന്നവന് മരിക്കാതിരിക്കേണ്ടതിന്നു സ്വര്ഗ്ഗത്തില്നിന്നു ഇറങ്ങുന്ന അപ്പം ആകുന്നു.

51. పరలోకమునుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును; మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవముకొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

51. സ്വര്ഗ്ഗത്തില്നിന്നു ഇറങ്ങിയ ജീവനുള്ള അപ്പം ഞാന് ആകുന്നു; ഈ അപ്പം തിന്നുന്നവന് എല്ലാം എന്നേക്കും ജീവിക്കും; ഞാന് കൊടുപ്പാനിരിക്കുന്ന അപ്പമോ ലോകത്തിന്റെ ജീവന്നു വേണ്ടി ഞാന് കൊടുക്കുന്ന എന്റെ മാംസം ആകുന്നു.

52. యూదులుఈయన తన శరీరమును ఏలాగు తిన నియ్యగలడని యొకనితో ఒకడు వాదించిరి.

52. ആകയാല് യെഹൂദന്മാര്നമുക്കു തന്റെ മാംസം തിന്നേണ്ടതിന്നു തരുവാന് ഇവന്നു എങ്ങനെ കഴിയും എന്നു പറഞ്ഞു തമ്മില് വാദിച്ചു.

53. కావున యేసు ఇట్లనెనుమీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని, మీలో మీరు జీవము గలవారు కారు.

53. യേശു അവരോടു പറഞ്ഞതുആമേന് , ആമേന് , ഞാന് നിങ്ങളോടു പറയുന്നുനിങ്ങള് മനുഷ്യപുത്രന്റെ മാംസം തിന്നാതെയും അവന്റെ രക്തം കുടിക്കാതെയും ഇരുന്നാല് നിങ്ങള്ക്കു ഉള്ളില് ജീവന് ഇല്ല.

54. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు; అంత్యదినమున నేను వానిని లేపుదును.

54. എന്റെ മാംസം തിന്നുകയും എന്റെ രക്തം കുടിക്കയും ചെയ്യുന്നവന്നു നിത്യജീവന് ഉണ്ടു; ഞാന് ഒടുക്കത്തെ നാളില് അവനെ ഉയിര്ത്തെഴുന്നേല്പിക്കും.

55. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై యున్నది.

55. എന്റെ മാംസം സാക്ഷാല് ഭക്ഷണവും എന്റെ രക്തം സാക്ഷാല് പാനീയവും ആകുന്നു.

56. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము.

56. എന്റെ മാംസം തിന്നുകയും എന്റെ രക്തം കുടിക്കയും ചെയ്യുന്നവന് എന്നിലും ഞാന് അവനിലും വസിക്കുന്നു.

57. జీవముగల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును.

57. ജീവനുള്ള പിതാവു എന്നെ അയച്ചിട്ടു ഞാന് പിതാവിന് മൂലം ജീവിക്കുന്നതുപോലെ എന്നെ തിന്നുന്നവന് എന് മൂലം ജീവിക്കും.

58. ఇదే పర లోకమునుండి దిగివచ్చిన ఆహారము; పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు గాదు; ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడును జీవించునని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాననెను

58. സ്വര്ഗ്ഗത്തില് നിന്നു ഇറങ്ങിവന്ന അപ്പം ഇതു ആകുന്നു; പിതാക്കന്മാര് തിന്നുകയും മരിക്കയും ചെയ്തതുപോലെ അല്ല; ഈ അപ്പം തിന്നുന്നവന് എന്നേക്കും ജീവിക്കും.

59. ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజమందిరములో ఈ మాటలు చెప్పెను.

59. അവന് കഫര്ന്നഹൂമില് ഉപദേശിക്കുമ്പോള് പള്ളിയില്വെച്ചു ഇതു പറഞ്ഞു.

60. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని యిది కఠినమైన మాట, యిది ఎవడు వినగలడని చెప్పుకొనిరి.

60. അവന്റെ ശിഷ്യന്മാര് പലരും അതു കേട്ടിട്ടുഇതു കഠിനവാക്കു, ഇതു ആര്ക്കും കേള്പ്പാന് കഴിയും എന്നു പറഞ്ഞു.

61. యేసు తన శిష్యులు దీనినిగూర్చి సణుగుకొనుచున్నారని తనకుతానే యెరిగి వారితో ఇట్లనెను దీనివలన మీరు అభ్యంతరపడుచున్నారా?

61. ശിഷ്യന്മാര് അതിനെച്ചൊല്ലി പിറുപിറുക്കുന്നതു യേശു തന്നില്തന്നേ അറിഞ്ഞു അവരോടുഇതു നിങ്ങള്ക്കു ഇടര്ച്ച ആകുന്നുവോ?

62. ఆలాగైతే మనుష్యకుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచినయెడల ఏమందురు?
కీర్తనల గ్రంథము 47:5

62. മനുഷ്യ പുത്രന് മുമ്പെ ഇരുന്നേടത്തേക്കു കയറിപ്പോകുന്നതു നിങ്ങള് കണ്ടാലോ?

63. ఆత్మయే జీవింపచేయుచున్నది; శరీరము కేవలము నిష్‌ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునైయున్నవి గాని

63. ജീവിപ്പിക്കുന്നതു ആത്മാവു ആകുന്നു; മാംസം ഒന്നിന്നും ഉപകരിക്കുന്നില്ല; ഞാന് നിങ്ങളോടു സംസാരിച്ച വചനങ്ങള് ആത്മാവും ജീവനും ആകുന്നു.

64. మీలో విశ్వ సించనివారు కొందరున్నారని వారితో చెప్పెను. విశ్వ సించనివారెవరో, తన్ను అప్పగింపబోవువాడెవడో, మొదటినుండి యేసునకు తెలియును.

64. എങ്കിലും വിശ്വസിക്കാത്തവര് നിങ്ങളുടെ ഇടയില് ഉണ്ടു എന്നു പറഞ്ഞു — വിശ്വസിക്കാത്തവര് ഇന്നവര് എന്നും തന്നെ കാണിച്ചു കൊടുക്കുന്നവന് ഇന്നവന് എന്നും യേശു ആദിമുതല് അറിഞ്ഞിരുന്നു —

65. మరియు ఆయన తండ్రిచేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నాయొద్దకు రాలేడని యీ హేతువునుబట్టి మీతో చెప్పితిననెను.

65. ഇതു ഹേതുവായിട്ടത്രേ ഞാന് നിങ്ങളോടുപിതാവു കൃപ നല്കീട്ടല്ലാതെ ആര്ക്കും എന്റെ അടുക്കല് വരുവാന് കഴികയില്ല എന്നു പറഞ്ഞതു എന്നും അവന് പറഞ്ഞു.

66. అప్పటినుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకతీసి, మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు.

66. അന്നുമുതല് അവന്റെ ശിഷ്യന്മാരില് പലരും പിന് വാങ്ങിപ്പോയി, പിന്നെ അവനോടു കൂടെ സഞ്ചരിച്ചില്ല.

67. కాబట్టి యేసుమీరు కూడ వెళ్లిపోవలెనని యున్నారా? అని పండ్రెండుమందిని అడుగగా

67. ആകയാല് യേശു പന്തിരുവരോടുനിങ്ങള്ക്കും പൊയ്ക്കൊള്വാന് മനസ്സുണ്ടോ എന്നു ചോദിച്ചു.

68. సీమోను పేతురు ప్రభువా, యెవనియొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు;

68. ശിമോന് പത്രൊസ് അവനോടുകര്ത്താവേ, ഞങ്ങള് ആരുടെ അടുക്കല് പോകും? നിത്യജീവന്റെ വചനങ്ങള് നിന്റെ പക്കല് ഉണ്ടു.

69. నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి యెరిగియున్నామని ఆయనతో చెప్పెను.

69. നീ ദൈവത്തിന്റെ പരിശുദ്ധന് എന്നു ഞങ്ങള് വിശ്വസിച്ചും അറിഞ്ഞും ഇരിക്കുന്നു എന്നു ഉത്തരം പറഞ്ഞു.

70. అందుకు యేసు నేను మిమ్మును పండ్రెండుగురిని ఏర్పరచు కొనలేదా? మీలో ఒకడు సాతాను అనివారితో చెప్పెను.

70. യേശു അവരോടുനിങ്ങളെ പന്ത്രണ്ടു പേരെ ഞാന് തിരഞ്ഞെടുത്തില്ലയോ? എങ്കിലും നിങ്ങളില് ഒരുത്തന് ഒരു പിശാചു ആകുന്നു എന്നു ഉത്തരം പറഞ്ഞു. ഇതു അവന് ശിമോന് ഈസ്കര്യയ്യോര്ത്താവിന്റെ മകനായ യൂദയെക്കുറിച്ചു പറഞ്ഞു.

71. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా పండ్రెండు మందిలో ఒకడైయుండి ఆయన నప్పగింపబోవు చుండెను గనుక వానిగూర్చియే ఆయన ఈ మాట చెప్పెను.

71. ഇവന് പന്തിരുവരില് ഒരുത്തന് എങ്കിലും അവനെ കാണിച്ചുകൊടുപ്പാനുള്ളവന് ആയിരുന്നു.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
John - యోహాను సువార్త 6 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ఐదువేలు అద్భుతంగా తినిపించారు. (1-14) 
జాన్ సమూహానికి అద్భుతమైన ఆహారం అందించడాన్ని వివరిస్తాడు, దానిని తదుపరి చర్చకు అనుసంధానించాడు. ఈ అద్భుతం ప్రజలపై చూపిన ప్రభావాన్ని గమనించండి. ఒక గొప్ప ప్రవక్తగా మెస్సీయ రాక గురించి యూదుల సాధారణ అంచనాలు ఉన్నప్పటికీ, తమను తాము చట్టంలో నిపుణులుగా భావించే పరిసయ్యులు సాధారణ ప్రజల పట్ల అసహ్యకరమైన దృక్పథాన్ని కలిగి ఉన్నారు. అయితే, ఈ అకారణంగా సాధారణ వ్యక్తులు చట్టాన్ని నెరవేర్చే వ్యక్తి గురించి లోతైన అవగాహన కలిగి ఉన్నారు. ప్రజలు క్రీస్తును ప్రవచించబడిన ప్రవక్తగా గుర్తించడం మరియు అదే సమయంలో ఆయన సందేశాన్ని విస్మరించడం కూడా సాధ్యమే.

యేసు సముద్రం మీద నడుస్తున్నాడు. (15-21) 
ఇక్కడ క్రీస్తు శిష్యులు నమ్మకంగా తమ విధులను నిర్వర్తిస్తున్నారు, అదే సమయంలో, క్రీస్తు ప్రార్థనలో వారి కోసం మధ్యవర్తిత్వం వహించాడు. విధినిర్వహణలో ఉన్నప్పటికీ వారు అవస్థలు పడ్డారు. క్రీస్తుతో జతకట్టిన వారికి కూడా, ప్రస్తుత క్షణంలో సవాళ్లు మరియు బాధలు ఉండవచ్చు. కాంతి మరియు పగటి అనుచరులు తరచుగా మేఘాలు మరియు చీకటిని ఎదుర్కొంటారు. అలాంటి సమయాల్లో, యేసు సమీపిస్తున్నట్లు, సముద్రం మీద నడుస్తున్నట్లు వారు గ్రహించవచ్చు. ఆశ్చర్యకరంగా, ఓదార్పు మరియు విముక్తిని కలిగించే చాలా క్షణాలు కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకోబడతాయి మరియు భయాన్ని రేకెత్తిస్తాయి.
పాపులను దోషులుగా నిర్ధారించే శక్తివంతమైన శక్తి, "నీవు హింసించే యేసును నేనే" అనే ప్రకటనలో ఉంది, అయితే పరిశుద్ధుల ఓదార్పు కోసం, "నేను నీవు ప్రేమించే యేసును" అనే హామీని మించినది ఏమీ లేదు. మనము క్రీస్తుయేసును మన ప్రభువుగా స్వీకరించినట్లయితే, చీకటి రాత్రులలో మరియు అలలు వీచే గాలుల మధ్య కూడా మనకు భరోసా లభిస్తుంది, మనం చాలా కాలం ముందు ఒడ్డుకు చేరుకుంటాము.

అతను ఆధ్యాత్మిక ఆహారానికి దర్శకత్వం వహిస్తాడు. (22-27) 
యేసు అక్కడికి ఎలా వచ్చాడు అనే ప్రశ్నకు నేరుగా సమాధానం ఇచ్చే బదులు, వారి విచారణను దారి మళ్లించాడు. మోక్షం కోసం అన్వేషణకు అత్యంత శ్రద్ధ మరియు నియమించబడిన పద్ధతులను శ్రద్ధగా ఉపయోగించడం అవసరం, అయినప్పటికీ అది మనుష్యకుమారుడు ప్రసాదించిన బహుమతిగా అనుసరించాలి. తండ్రి తన దివ్య స్వభావాన్ని ధృవీకరిస్తూ కుమారునికి ధృవీకరించారు. అలా చేయడం ద్వారా, అతను మనుష్యకుమారుడిని దేవుని కుమారుడిగా ప్రకటించాడు, అధికారం మరియు శక్తితో ఉన్నాడు.

సమూహంతో అతని ఉపన్యాసం. (28-65) 
28-35
మోక్షాన్ని కోరుకునే పాపులుగా మన నుండి ఆశించే విధేయత యొక్క అత్యంత కీలకమైన మరియు సవాలు చేసే అంశంగా క్రీస్తుపై విశ్వాసాన్ని స్థిరంగా ఉంచడం. ఆయన కృప ద్వారా, దేవుని కుమారునిపై విశ్వాసంతో కూడిన జీవితాన్ని గడపడానికి మనకు అధికారం లభించినప్పుడు, అది పవిత్రమైన సద్గుణాల అభివృద్ధికి మరియు ఆమోదయోగ్యమైన సేవా చర్యలకు దారి తీస్తుంది. దేవుడు, ప్రత్యేకంగా తండ్రి, ఒకప్పుడు వారి పూర్వీకులకు వారి భౌతిక జీవితాలను నిలబెట్టడానికి స్వర్గపు జీవనోపాధిని అందించాడు, ఇప్పుడు వారి ఆత్మల విముక్తి కోసం నిజమైన రొట్టెని అందజేస్తాడు. యేసును సమీపించడం మరియు ఆయనపై నమ్మకం ఉంచడం ఒకే సందేశాన్ని తెలియజేస్తాయి. రొట్టె శరీరాన్ని ఎలా నిలబెట్టి పోషిస్తుందో, ఆధ్యాత్మిక జీవితానికి మద్దతు ఇవ్వడంలో అదే విధమైన పాత్రను నిర్వర్తిస్తూ, తాను నిజమైన రొట్టె అని క్రీస్తు నొక్కిచెప్పాడు. అతను దేవుని నుండి ఉద్భవించిన రొట్టె, మన ఆత్మలకు జీవనోపాధిగా పనిచేయడానికి తండ్రి ప్రసాదించాడు. భౌతిక రొట్టె సజీవ శరీరం యొక్క జీవశక్తి ద్వారా పోషించబడుతుండగా, క్రీస్తు జీవించి ఉన్న రొట్టె, తన స్వంత స్వాభావిక శక్తి ద్వారా పోషించడం. సిలువ వేయబడిన క్రీస్తు సిద్ధాంతం ఎప్పటిలాగే విశ్వాసులకు బలాన్ని మరియు ఓదార్పునిస్తుంది. అతను స్వర్గం నుండి దిగివచ్చిన రొట్టె, క్రీస్తు యొక్క వ్యక్తిత్వం మరియు అతని అధికారం రెండింటినీ సూచిస్తుంది, అలాగే అతని ద్వారా మనకు ప్రవహించే అన్ని మంచి యొక్క దైవిక మూలం. ఈ రొట్టెని మనకు నిరంతరం అందించమని అవగాహనతో మరియు చిత్తశుద్ధితో ప్రభువును వేడుకుందాం.

36-46
అపరాధం, ఆపద మరియు పరిష్కారం, పరిశుద్ధాత్మ సూచనలచే మార్గనిర్దేశం చేయబడి, అతని నుండి మోక్షానికి ఆటంకం కలిగించే ప్రతిదాన్ని విడిచిపెట్టి, వ్యక్తులలో చేరుకోవటానికి సుముఖత మరియు ఆనందాన్ని కలిగిస్తుంది. కుమారునికి అప్పగింపబడిన వారిలో ఎవ్వరూ తొలగించబడకూడదని లేదా అతనిచే కోల్పోకూడదని తండ్రి కోరిక. దైవానుగ్రహం అణచివేసి, కొంతవరకు వారి హృదయాన్ని మార్చే వరకు ఎవరూ రారు; అందువల్ల, వచ్చిన ఎవరైనా తిరస్కరణను ఎదుర్కోరు. సువార్త బహిర్గతం చేసే వినయపూర్వకమైన, పవిత్రమైన పద్ధతిలో రక్షింపబడే ఎవరినీ ఎదుర్కోదు. బదులుగా, దేవుడు తన మాట మరియు పరిశుద్ధాత్మ ద్వారా ఆకర్షిస్తాడు మరియు మానవ బాధ్యత వినడం మరియు నేర్చుకోవడం-అర్పించిన దయను స్వీకరించడం మరియు వాగ్దానానికి సమ్మతించడం. తండ్రి, తన ప్రియమైన కుమారునికి తప్ప మిగతా వారికి కనిపించని, కుమారుని మనస్సులపై అంతర్గత ప్రభావం, మాట్లాడే మాట మరియు వారి మధ్యకు పంపే మంత్రుల ద్వారా తన బోధనలను తెలియజేస్తాడు.

47-51
మన్నా యొక్క ప్రయోజనం పరిమితమైనది, ఈ భూసంబంధమైన జీవితానికి మాత్రమే విస్తరించింది. దీనికి విరుద్ధంగా, జీవించే రొట్టె చాలా గొప్పది, దానిలో పాలుపంచుకునే వారు ఎన్నటికీ మరణాన్ని అనుభవించలేరు. ఈ రొట్టె క్రీస్తు యొక్క మానవ స్వభావాన్ని సూచిస్తుంది, ప్రపంచ పాపాల కోసం తండ్రికి బలి అర్పించాలని ఆయన భావించారు. ఇది ప్రతి దేశం నుండి పశ్చాత్తాపపడిన విశ్వాసులకు జీవితం మరియు దైవభక్తికి సంబంధించిన అన్నింటినీ పొందేందుకు ఉపయోగపడుతుంది.

52-59
మనుష్యకుమారుని యొక్క మాంసం మరియు రక్తం మానవ రూపంలో ఉన్న విమోచకుడికి ప్రతీక - క్రీస్తు సిలువ వేయబడి మరియు అతని ద్వారా సాధించిన విమోచన, దానితో పాటు అది తెచ్చే అమూల్యమైన ప్రయోజనాలను సూచిస్తుంది. వీటిలో పాప క్షమాపణ, దైవిక అంగీకారం, కృపా సింహాసనానికి ప్రాప్తి, ఒడంబడిక వాగ్దానాల నెరవేర్పు మరియు నిత్యజీవ బహుమతి ఉన్నాయి. క్రీస్తు యొక్క మాంసం మరియు రక్తం అని పిలుస్తారు, ఎందుకంటే అవి అతని శరీరాన్ని విచ్ఛిన్నం చేయడం మరియు అతని రక్తాన్ని చిందించడం ద్వారా పొందబడ్డాయి కాబట్టి నియమించబడ్డాయి. అంతేకాకుండా, అవి మన ఆత్మలకు జీవనోపాధిగా పనిచేస్తాయి, క్రీస్తుపై విశ్వాసం యొక్క సారాంశాన్ని సూచిస్తాయి. విశ్వాసం ద్వారా, మనం క్రీస్తులో మరియు ఆయన అందించే ఆశీర్వాదాలలో పాలుపంచుకుంటాము. ఒక వివేచనగల ఆత్మ, తన స్థితి మరియు అవసరాల గురించి తెలుసుకుని, మనస్సాక్షిని శాంతపరచడానికి మరియు నిజమైన పవిత్రతను పెంపొందించడానికి అవసరమైన ప్రతిదాన్ని విమోచకుడైన అవతార దేవునిలో కనుగొంటుంది. క్రీస్తు యొక్క సిలువను ధ్యానించడం మన పశ్చాత్తాపం, ప్రేమ మరియు కృతజ్ఞతతో జీవం పోస్తుంది. మన శరీరాలు ఆహారం ద్వారా జీవాన్ని పొందే విధంగానే, మనం ఆధ్యాత్మికంగా ఆయన ద్వారా జీవిస్తాము. అతను మన జీవితానికి మూలం, తల మరియు దాని సభ్యులు లేదా రూట్ మరియు శాఖల మధ్య సంబంధానికి సారూప్యంగా ఉన్నాడు; ఆయన జీవిస్తున్నాడు కాబట్టి మనం కూడా జీవిస్తాం.

60-65
క్రీస్తు యొక్క మానవత్వం ఇంతకు ముందు స్వర్గంలో లేదు, కానీ దేవుడు మరియు మనిషి యొక్క అసాధారణ కలయికగా, ఆ విశేషమైన జీవి స్వర్గం నుండి దిగి వచ్చినట్లు సరిగ్గా గుర్తించబడింది. మెస్సీయ యొక్క ఆధిపత్యం భూసంబంధమైన రాజ్యానికి చెందినది కాదు; అతనిపై ఆధ్యాత్మిక ఆధారపడటం మరియు అతని సమృద్ధి గురించి అతని బోధనలను అర్థం చేసుకోవడానికి విశ్వాసం అవసరం. మానవత్వం యొక్క సందర్భంలో ఆత్మ లేకుండా శరీరానికి విలువ లేనట్లే, అన్ని మతపరమైన ఆచారాలు జీవం లేనివి మరియు దేవుని ఆత్మ లేకుండా అర్థరహితమైనవి. మన ఆత్మలను అందించిన వ్యక్తి ఈ విషయాలలో మనకు బోధించగల ఏకైక మార్గదర్శి మరియు మనల్ని క్రీస్తు వైపుకు నడిపించగలడు, తద్వారా మనం ఆయనపై విశ్వాసం ద్వారా జీవించగలము. కృతజ్ఞతతో, మనం క్రీస్తు వైపు తిరగవచ్చు, ఆయనను సంప్రదించడానికి ఇష్టపడే ఎవరైనా హృదయపూర్వకంగా స్వీకరించబడతారని హామీ ఇచ్చారు.

చాలా మంది శిష్యులు తిరిగి వెళతారు. (66-71)
మేము యేసు మాటలు మరియు పనుల గురించి సవాలు చేసే ఆలోచనలను కలిగి ఉన్నప్పుడు, మనల్ని మనం ప్రలోభాలకు గురిచేస్తాము, అది ప్రభువు దయతో జోక్యం చేసుకోకపోతే, తిరోగమనానికి దారితీయవచ్చు. మానవత్వం యొక్క అవినీతి మరియు పాపాత్మకమైన స్వభావం తరచుగా ఒక గొప్ప సౌకర్యాన్ని కలిగి ఉండవలసిన వాటిని పొరపాట్లు చేసే సందర్భంగా మారుస్తుంది. మునుపటి సంభాషణలో, మన ప్రభువు తన అనుచరులకు శాశ్వత జీవితాన్ని వాగ్దానం చేశాడు. శిష్యులు ఆ సూటి ప్రకటనను పట్టుకున్నారు మరియు ఇతరులు కష్టమైన బోధలపై దృష్టి సారించి, ఆయనను విడిచిపెట్టినప్పటికీ, ఆయనకు కట్టుబడి ఉండాలని నిశ్చయించుకున్నారు.
క్రీస్తు బోధనలు నిత్యజీవానికి సంబంధించిన సందేశాన్ని ఏర్పరుస్తాయి, కాబట్టి మనం జీవితంలో మరియు మరణం రెండింటిలోనూ వాటికి కట్టుబడి ఉండాలి. క్రీస్తును విడిచిపెట్టడం అంటే మన స్వంత ఆశీర్వాదాలను విడిచిపెట్టడం. యేసు వాగ్దానం చేయబడిన మెస్సీయ అని, సజీవ దేవుని కుమారుడని శిష్యులు విశ్వసించారు. వెనుదిరగడానికి లేదా వెనుదిరగడానికి టెంప్టేషన్ ఎదురైనప్పుడు, ప్రాథమిక సూత్రాలను గుర్తుకు తెచ్చుకోవడం మరియు వాటికి స్థిరంగా కట్టుబడి ఉండటం తెలివైన పని.
మన ప్రభువు యొక్క పరిశీలనాత్మక ప్రశ్నను మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకుందాం: "నువ్వు కూడా వెళ్లి నీ విమోచకుడిని విడిచిపెడతావా?" మనం ఇంకా ఎవరిని ఆశ్రయించగలం? ఆయన మాత్రమే పాప క్షమాపణ ద్వారా మోక్షాన్ని అందించగలడు. ఈ హామీ ఆత్మవిశ్వాసాన్ని, ఓదార్పుని మరియు ఆనందాన్ని తెస్తుంది, భయం మరియు నిరుత్సాహాన్ని దూరం చేస్తుంది. ఇది ఈ ప్రపంచంలో శాశ్వతమైన ఆనందాన్ని భద్రపరుస్తుంది మరియు తదుపరి ఆనందానికి మార్గం సుగమం చేస్తుంది.



Shortcut Links
యోహాను - John : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |